ముస్తాబవుతున్న కనక దుర్గమ్మ మండపాలు

84பார்த்தது
డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, రావిగూడెం మొదలైన గ్రామాలలో సోమవారం కనక దుర్గమ్మ మండపాలను ముస్తాబు చేస్తున్నారు. వచ్చే నెల 3నుండి గ్రామాలలో పండుగ మొదలవుతుందని కమిటి సభ్యులు అన్నారు. 9 రోజుల పాటు గ్రామాలలో ఆ తల్లికి పూజలు జరుగుతాయని, దీనితో మండపాలు విద్యుత్ కాంతులతో కలకల్లాడుతాయని, సందడి వాతావరణం నెలకొననుంది. ఈ కార్యక్రమంలో యువత, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி