గవర్నమెంట్ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి

61பார்த்தது
గవర్నమెంట్ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి
గ్రామంలోని గవర్నమెంట్ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని గ్రామపంచాయతీ ఉద్యోగులకు సూచించడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ సెక్రటరీ వ్యవహరించాలని, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన మా దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி