డోర్నకల్: నరేశ్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన ఎంపీ ఈటల

84பார்த்தது
డోర్నకల్: నరేశ్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన ఎంపీ ఈటల
కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక నేత నూకల నరేశ్ రెడ్డి చిత్రపటానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి, ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. వారితో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி