డోర్నకల్: మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

69பார்த்தது
డోర్నకల్: మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
కురవి మాజీ ఎంపిటిసి వద్దుల సురేందర్ రెడ్డి తల్లి వద్దుల జయమ్మ మహబూబాబాద్ లో మృతిచెందారు. మృతదేహనికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி