ఆర్ధిక సహాయం అందజేసిన కేంద్రమంత్రి

50பார்த்தது
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ కార్యకర్త రాజేందర్ కుటుంబాన్ని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిసారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేసారు. రాజేందర్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி