రాజీ మార్గమే రాజా మార్గం

78பார்த்தது
జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం చేసుకోవాలి. రాజి మార్గమే రాజా మార్గం అనే నినాదాన్ని మనసులో నాటుకోవాలని శనివారం భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మాట్లాడుతూ. ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజి మార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజి మార్గమే రాజా మార్గం అని
మనసులో నాటుకోవాలని తెలిపారు,

தொடர்புடைய செய்தி