శోభాయాత్రకు పటిష్ట చర్యలు: ఎస్పీ

74பார்த்தது
శోభాయాత్రకు పటిష్ట చర్యలు: ఎస్పీ
గణేష్ శోభాయాత్ర భూపాలపల్లి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే పోలీసు శాఖ 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వ హిస్తుందని, గణేష్ నిమజ్జనం శోభయాత్ర ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி