ప్రజల గుమ్మం వద్దకు న్యాయసేవను తీసుకెళ్లాలి

73பார்த்தது
ప్రజల గుమ్మం వద్దకు న్యాయసేవను తీసుకెళ్లాలి
పారా లీగల్ వాలంటీర్లు తమ పరిమితులకు లోబడి న్యాయసేవను ప్రజల గుమ్మంవద్దకు తీసుకెళ్లాలని భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. శనివారం పారా లీగల్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు న్యాయ సేవను అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత, సమాన, సత్వర న్యాయం అందించడంలో వాలంటీర్ల పాత్ర ముఖ్యమైనదన్నారు.

தொடர்புடைய செய்தி