అహింస ఆయుధంగా స్వాతంత్య్ర సమరాన్ని నడిపిన గాంధీ

81பார்த்தது
సత్యం, అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ అని ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బుధవారం పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నా స్వంత మండలం కాటారంలో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி