కీడు వాటిల్లిందని వన భోజనాలకు

83பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఇల్లుని విడిచి పొలిమేర బాట పట్టారు. గ్రామంలో అందరూ పాడిపంటలు ఆయురారోగ్యాలతో బాగుండాలని గురువారం ఉదయాన్నే కల్లాపు, ముగ్గులు వేయకుండా గ్రామంలోని అందరూ గ్రామ పొలిమేరలో పిల్ల, జెల్ల కుటుంబ సమేతంగా (కీడు)వంటలకు తరలి వెళ్ళారు. వంటలు వండుకొని రోజంతా అక్కడే ఉండి సాయంత్రం ఇంటి ముఖం పట్టారు.

தொடர்புடைய செய்தி