ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలి

60பார்த்தது
ములుగు, భూపాలపల్లి జిల్లాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదివారం కేంద్రమంత్రి కురియన్ పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్య సభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఇతర రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி