భూపాలపల్లిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

63பார்த்தது
భూపాలపల్లిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతినగర్ లో బట్టు రవి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొంగల రాజేందర్, వేశాల సత్యవతి, తాండ్ర హరీష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி