విద్యుత్ సిబ్బందిపై తేనెటీగల దాడి

80பார்த்தது
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సీఆర్ నగర్ బాoబులగడ్డ ప్రాంతంలో ఆదివారం విద్యుత్ సిబ్బంది 33 కె. వి లైన్ పై చెట్టు కొమ్మలు ఉండగా కొమ్మలు కొడుతున్న క్రమంలో తేనెటీగలు ఒకేసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

தொடர்புடைய செய்தி