మహిళ శక్తి క్యాంటీన్ లో టిఫిన్ చేసిన మంత్రి

59பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో మంత్రి శ్రీధర్ బాబు టిఫిన్ చేసి అద్భుతంగా ఉన్నదని కితాబు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி