పోలింగ్ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటిన ఓటర్లు (Video)

53பார்த்தது
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో గండేర్‌బల్‌ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన తొలి ముగ్గురు ఓటర్లు ఆ పోలింగ్‌ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ముగ్గురు మూడు మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

தொடர்புடைய செய்தி