కాంగ్రెస్‌లోకి సునీత మహేందర్ రెడ్డి

7438பார்த்தது
కాంగ్రెస్‌లోకి సునీత మహేందర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సారత్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி