జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం

530பார்த்தது
జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రామని లక్ష్మయ్య, రాములు, శివకుమార్, గోపాల్, లక్ష్మప్ప, అనంతప్ప, ఎంకప్ప, సికిలి నరసింహులు, నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.