తిరంగా యాత్ర

52பார்த்தது
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర కార్యక్రమం వెంకటేశ్వర స్వామి గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, బిజెపి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దేశ విభజన సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ వారికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా బిజెపి అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி