దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మహిళలు నాయకులు

70பார்த்தது
ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల కు నిరసనగా శుక్రవారం దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, సత్తయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி