ఐక్యమత్యంగా విజయానికి కృషి-ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

53பார்த்தது
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో సోమవారం సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో జెడ్పిటిసి, సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు, నాయకులు వెంకటయ్య, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி