జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

64பார்த்தது
జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி