రాఖీ కట్టేందుకు వెళ్లిన మహిళా అదృశ్యం.. కేసు నమోదు

75பார்த்தது
రాఖీ కట్టేందుకు వెళ్లిన మహిళా అదృశ్యం.. కేసు నమోదు
గత నెల 19వ తేదీన అన్నకు రాఖీ కట్టడానికి వెళ్లిన చెల్లి అదృశ్యమైన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పరిగి మండలం రుఫ్ ఖాన్ పేట్ పేట గ్రామానికి చెందిన పద్మమ్మ పరిగి లో తన అన్నలకు రాఖీ కట్టేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో భర్త వెంకటయ్య భార్య ఆచూకీ కోసం వెతికి ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி