సామూహిక వరలక్ష్మీ వ్రతం

57பார்த்தது
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శిశుమందిర్ పాఠశాల ఆవరణంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు అత్యంత భక్తి భవంతో సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో పాఠశాల ఆవరణంలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி