తొమ్మిది రోజుల పాటు నిష్ట నియమాలతో ఏకదంతాస్వామి బండవెల్కచర్లలో గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని శోభాయాత్ర అత్యంత పవిత్రంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తి భావంతో యువకులు కోలాటం భజనలు చేసుకుంటూ వినాయకుని నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.