మద్దూర్ గురుకుల టాపర్ గా భూనీడు విద్యార్థిని

64பார்த்தது
మద్దూర్ గురుకుల టాపర్ గా భూనీడు విద్యార్థిని
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం భూనీడు గ్రామానికి చెందిన నడ్డి హనుమంతు కూతురు నడ్డి సంధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో 9. 8 జిపిఏ సాధించి గురుకుల స్కూల్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అభినందిస్తూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

தொடர்புடைய செய்தி