భూనీడులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

66பார்த்தது
మద్దూర్ మండలం భూనీడు గ్రామంలోని పాఠశాల విద్యార్థులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు రాఖీలు కట్టుకొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు రక్షాబంధన్ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శివరాజ్, కన్నయ్య, సునీల్, చంద్రకళ, ఫిల్మాన్, సుజాత, విజయలక్ష్మి, కృష్ణవేణి, లాలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி