యూపీఐ నుంచి ట్యాక్స్ చెల్లింపుల పరిమితి రూ.5 లక్షలకు పెంపు

55பார்த்தது
యూపీఐ నుంచి ట్యాక్స్ చెల్లింపుల పరిమితి రూ.5 లక్షలకు పెంపు
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్స్ ఉపయోగించి రూ.5 లక్షల వరకు ట్యాక్స్ పేమెంట్లు చేయవచ్చు. ఇది దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్ పేయర్లకు ఊరట కల్పించనుంది. ఈ మేరకు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది.

தொடர்புடைய செய்தி