ప్రియురాలి మరణం తట్టుకోలేక బస్సు కిందకి దూకి ప్రియుడి ఆత్మహత్య

54பார்த்தது
ప్రియురాలి మరణం తట్టుకోలేక బస్సు కిందకి దూకి ప్రియుడి ఆత్మహత్య
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న జంట గంట వ్యవధిలో మృత్యువాత పడింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో జరిగిన బైక్ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత ఆమె ప్రియుడు(20) ఆమె మరణాన్ని తట్టుకోలేక బస్సు ముందుకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி