నాసిక్‌లో ఇద్దరు ‘హైదరాబాద్‌’ అగ్నివీరులు మృతి

50பார்த்தது
నాసిక్‌లో ఇద్దరు ‘హైదరాబాద్‌’ అగ్నివీరులు మృతి
పేలుడు ఘటనలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాసిక్‌ లోని ఆర్టిలరీ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఇండియన్‌ ఫీల్డ్‌ గన్‌తో కొంతమంది అగ్నివీరుల బృందం ఫైరింగ్‌ సాధన చేసింది. ఆ సమయంలో ఒక షెల్‌ పేలిపోయింది. దీంతో హైదరాబాద్‌ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన అగ్నివీరులు గోహిల్‌ విశ్వరాజ్‌సింగ్‌ (20), సైఫత్‌(21) గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు శుక్రవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி