ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా తల్లీబిడ్డలను ఢీకొట్టిన రైలు (వీడియో)

82பார்த்தது
ఒక మహిళ తన చేతుల్లో శిశువును పట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొబైల్ సంభాషణలో బిజీగా ఉన్న ఆమె రైలు వైపు చూడకుండా పట్టాలు దాటడానికి వెళ్లింది. అప్పటికే వెనుక నుంచి వస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె, చేతిలో ఉన్న చిన్నారి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ప్లాట్‌ఫాంపై పడిపోయారు. అయితే, వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி