విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య

1104பார்த்தது
విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్ గ్రామంలో అన్నాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇందూప్రియాల్‌లో విషాదం నెల‌కొంది. కళ్యాణి (20) చెరువులో పడి ఆత్మహత్య చేసుకోగా.. రాము(23) గడ్డిమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி