ఈ ఏడాది ఫిజిక్స్‌లో ఇద్ద‌రికి నోబెల్ పుర‌స్కారం

59பார்த்தது
ఈ ఏడాది ఫిజిక్స్‌లో ఇద్ద‌రికి నోబెల్ పుర‌స్కారం
ఫిజిక్స్‌లో నోబెల్ బ‌హుమ‌తి విజేత‌ల‌ను మంగళవారం ప్ర‌క‌టించారు. ఈ మేరకు నోబెల్ బహుమతి ఫిజిక్స్ లో ఇద్ద‌రికి ద‌క్కింది. రాయ‌ల్ స్విడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఆ పేర్ల‌ను ఇవాళ ప్ర‌క‌టించింది. జాన్ జే హోప్‌ఫీల్డ్‌, జెఫ‌రీ ఈ హింట‌న్ ఆ పుర‌స్కారాన్ని గెలుచుకున్నారు. ఆ శాస్త్ర‌వేత్త‌లు కృత్రిమ న్యూరో నెట్‌వ‌ర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు సంబంధించిన వ్య‌వ‌స్థీకృత ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన‌ట్లు ఫిజిక్స్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

தொடர்புடைய செய்தி