'అలయ్-బలయ్' ప్రారంభించిన వెంకయ్య నాయుడు.. ముఖ్య అతిథిగా జిష్ణుదేవ్​ వర్మ

80பார்த்தது
'అలయ్-బలయ్' ప్రారంభించిన వెంకయ్య నాయుడు.. ముఖ్య అతిథిగా జిష్ణుదేవ్​ వర్మ
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈసారి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. వారిలో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி