అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వీరే!

78பார்த்தது
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వీరే!
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆదివారం బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్​, కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి, కోదండరాం, సురభి వాణీదేవి, కోదండరెడ్డి, జానారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని, బీబీపాటిల్, కూనంనేని, వీహెచ్‌, వికాస్ భాటియా, కోట శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி