అర్ధరాత్రి వైన్స్‌లో చోరీ.. కౌంటర్​లో ఉంచిన రూ.12 లక్షలతో పరారీ(వీడియో)

85பார்த்தது
TG: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కేంద్రంలోని ఆదిత్య వైన్ షాప్‌ల దుండగుడు చోరీకి పాల్పడ్డారు. శనివారం అర్థ రాత్రి దొంగతనానికి పాల్పడ్డ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దసరా పండుగ కలెక్షన్ మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారని వైన్ షాప్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி