రూ.500 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక

71பார்த்தது
రూ.500 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక
డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తంపై వడ్డీ ఉండదు. రాయితీ రుణాలకు మూడేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రాయితీ రూ.180 కోట్లు. మిగతా రూ.320 కోట్లు వడ్డీలేని రుణంగా అందిస్తారు. ఇప్పటికే తొలివిడతగా రూ.8కోట్ల రాయితీని ప్రభుత్వం జమచేసింది. నవంబరు నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.

தொடர்புடைய செய்தி