రైలు కింద పడబోయిన వ్యక్తిని రక్షించిన ప్రయాణికులు.. కాసేపటికే మరోసారి దూకి ఆత్మహత్య

66பார்த்தது
రైలు కింద పడబోయిన వ్యక్తిని రక్షించిన ప్రయాణికులు.. కాసేపటికే మరోసారి దూకి ఆత్మహత్య
AP : అందరూ చూస్తుండగానే 35 ఏళ్ల వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం చోటుచేసుకుంది. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందు ఆ యువకుడు ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించగా, తోటి ప్రయాణికులు కాపాడారు. ఆ ఘటనలో అతని తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్న జీఆర్పీ సిబ్బందిని తోసేసి, ఆ యువకుడు మరో రైలు కింద పడి చనిపోయాడు.

தொடர்புடைய செய்தி