ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగివ్వనున్న ఖర్గే కుటుంబం

69பார்த்தது
ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగివ్వనున్న ఖర్గే కుటుంబం
కర్ణాటకలో ముడా స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ముడా స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

தொடர்புடைய செய்தி