జమిలి ఎన్నికలు వద్దంటూ అసెంబ్లీలో తీర్మానించిన కేరళ ప్రభుత్వం

85பார்த்தது
జమిలి ఎన్నికలు వద్దంటూ అసెంబ్లీలో తీర్మానించిన కేరళ ప్రభుత్వం
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవలే జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

தொடர்புடைய செய்தி