హర్షసాయి కోసం నాలుగు బృందాలతో గాలింపు ముమ్మరం

81பார்த்தது
హర్షసాయి కోసం నాలుగు బృందాలతో గాలింపు ముమ్మరం
యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రెండ్రోజులు హర్ష సాయితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని బాధితురాలు నార్సింగి పోలీసుల కు ఫిర్యాదు చేయగా.. ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం నాలుగు బృందాలు హర్షసాయి కోసం గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

தொடர்புடைய செய்தி