ఆ రైలు ప్రమాదానికి కారణమిదే!

66பார்த்தது
ఆ రైలు ప్రమాదానికి కారణమిదే!
పంజాబ్ లోని సర్హింద్ జంక్షన్, సాధూగఢ్ రైల్వేస్టేషన్ల మధ్య జూన్ 2న జరిగిన గూడ్స్ రైలు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. లోకో పైలెట్ తోపాటు అసిస్టెంట్ కూడా నిద్రపోయారని, ఈ క్రమంలోనే రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయకపోయినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని పైలెట్లు కూడా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி