అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి థెరిసా

78பார்த்தது
అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి థెరిసా
‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు థెరిసా. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1962లో రామన్‌ మెగసెసె అవార్డు, 1979లో నోబుల్‌ శాంతి బహుమతి, 1980లో భారతరత్న.. ఇలా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొన్నారు.

தொடர்புடைய செய்தி