అమరవీరుల స్థూపానికి భూమి పూజ

61பார்த்தது
అమరవీరుల స్థూపానికి భూమి పూజ
శాలి గౌరారం మండలం వల్లాల గ్రామంలో సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల వీరులకు స్థూపానికి భూమి పూజ చేశారు. మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు చామల హనుమంతరావు మాట్లాడుతూ భావితరాలకు గుర్తుండి పోయేలా చెయ్యాలి అన్నారు. తరాలకు చరిత్ర తెలిసేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు మందుల సామెల్ వేముల వీరేశం, చామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி