విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే చట్ట పరమైన చర్యలు: కలెక్టర్

53பார்த்தது
విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే చట్ట పరమైన చర్యలు: కలెక్టర్
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్, గరిడే పల్లి మండలాల్లోని రెవెన్యూ అధికారి కార్యాలయాలను, ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల, సిబ్బంది హాజరును పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల అధిపతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி