కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆర్డీవోకు వినతి పత్రం

54பார்த்தது
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆర్డీవోకు వినతి పత్రం
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనంజయ నాయుడు కోరారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోదాడ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇనుగుర్తి వెంకట రమణాచారి, సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు నిగిడాల వీరయ్య, సంక్షేమ సంఘం కోదాడ పట్టణ ప్రధాన కార్యదర్శి దేశగాని సైదులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி