నేడు గణేష్ నిమజ్జన శాంతి సమావేశం : ఎస్ఐ

79பார்த்தது
నేడు గణేష్ నిమజ్జన శాంతి సమావేశం : ఎస్ఐ
మునగాల మండల కేంద్రంలోని రైతు వేదిక లో గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని రేపు గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎంఆర్ఓ , ఎంపీడీవో మునగాల సర్కిల్ సిఐ హాజరు కానున్నట్లు తెలిపారు. కావున మండలం లోని అన్ని గ్రామాల నుండి ప్రతి విగ్రహ కమిటీ నుంచి ఇద్దరు చొప్పున సమావేశానికి హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி