గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం

74பார்த்தது
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం
మిర్యాలగూడలో శనివారం నేతాజీ హైస్కూల్లో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, విద్యార్థులకు అప్పారావు రచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, మరియు ఉపాధ్యాయులు భీమ్లా నూరి అలివేలు సునీత కళ్యాణి జబీన్ నందిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி