మంత్రి కొండా సురేఖ భావోద్వేగం

2238பார்த்தது
TG: బీఆర్ఎస్ నేతలు తనపై ట్రోలింగ్ చేయడంపై మంత్రి కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుట కంటతడి పెట్టారు. ఈ పోస్టులపై తాము ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బాధ్యుతలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. మహిళలపై ఇలాంటి చర్యలు సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖబర్దార్ కేసీఆర్’ అంటూ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி