లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

76பார்த்தது
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 584.81 పాయింట్ల లాభంతో 81,634.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 217.40 పాయింట్ల లాభంతో 25,013.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఆదాని పోర్ట్స్, మహీంద్రా అండ్ మహిందా, రిలయన్స్, HDFC బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి.

தொடர்புடைய செய்தி