వేములవాడలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్ సంపత్ రెడ్డి

81பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో కలిసి బతుకమ్మ తెప్ప ప్రాంతాలను పరిశీలించారు. గౌరమ్మను మేళా తాళాల మధ్య తీసుకువచ్చి బతుకమ్మ తెప్పపై ప్రతిష్టించి పూజలు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி